కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు.

 Congress Win In Cantonment By-election , By-election , Congress , Cantonment Ass-TeluguStop.com

కాగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్, బీజేపీ అభ్యర్థిగా వంశీ తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేసిన సంగతి తెలిసిందే.అయితే బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత సాయన్నపై శ్రీగణేశ్ సుమారు 9,725 ఓట్ల మెజార్టీతో గెలుపును అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube