వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు పోలీస్ శాఖ వారి హెచ్చరిక

రాజన్న సిరిసిల్ల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ పర్యటన నేపథ్యంలో నేటి నుండి అనగా తేదీ:06-05-2024(సోమవారం) నుండి తేదీ:08-05-2024 (బుధవారం) వరకు 3రోజుల పాటు వేములవాడ పట్టణ పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించడం జరుగుతుంది.

 Police Department Warning To The People Of Vemulawada Sub Division, Police Depar-TeluguStop.com

కావున ఎవరు కూడా 3రోజుల పాటు డ్రోన్లు వినియోగించకూడదు.

నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే అట్టివారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డి.ఎస్.పి నాగేంద్ర చారి హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube