టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తోంది..: విజయసాయి రెడ్డి

వైసీపీ నేత విజయసాయి రెడ్డి( Vijaysai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.నెల్లూరు జిల్లాలో టీడీపీ డబ్బు రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.

 Tdp Is Doing Money Politics..: Vijayasai Reddy, Money Politics, Tdp, Ap Politics-TeluguStop.com

ముస్లింలు, క్రైస్తవుల మనోభావాలను టీడీపీ దెబ్బతీస్తోందని విజయసాయి రెడ్డి విమర్శించారు.ఈ క్రమంలో టీడీపీకి ఓటు వేస్తే వారి మతవిశ్వాసాలకు వారే ద్రోహం చేసుకున్నట్లు అవుతుందని తెలిపారు.

బీజేపీ( BJP ) అధికారంలోకి వచ్చిన తరువాత యూసీసీ తెస్తామంటోందన్న విజయసాయి రెడ్డి యూసీసీపై మైనార్టీలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.లేదంటే మైనార్టీలకు అన్యాయం చేసినట్లు అవుతుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube