ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గ టీడీపీలో అనిశ్చితి..!!

ఏలూరు జిల్లా పాలకొల్లులో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) బస చేసిన ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.ఉండి నియోజకవర్గ కార్యకర్తలు నిరసనకు దిగారు.

 Uncertainty In Eluru District And Constituency Tdp, Mla Ramarajuku , Tdp, Eluru-TeluguStop.com

ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు( MLA Ramarajuku ) టికెట్ కేటాయించాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ క్రమంలోనే రామరాజుకు సీటు ఇవ్వకుంటే నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామని అనుచరులు, పార్టీ క్యాడర్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఉండి నియోజకవర్గ టీడీపీ సీటును రఘురామకృష్ణ రాజుకు( Raghuramakrishnarju ) కేటాయిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న చంద్రబాబు సమక్షంలో రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఉండి టీడీపీ సీటును ఎవరికి కేటాయిస్తారనే దానిపై అనిశ్చితి కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube