కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లా( Karimnagar district )లో ఘోర ప్రమాదం జరిగింది.సైదాపూర్ మండలం ( Saidapur )బోర్నపల్లిలో అతి వేగంగా మట్టితో వెళ్తున్న టిప్పర్ మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

 Three People Died In Karimnagar District Accident ,three People, Karimnagar Dis-TeluguStop.com

ఈ క్రమంలో టిప్పర్ లారీలోని మట్టి పడి బైకుపై వెళ్తున్న ముగ్గురు మృత్యువాతపడ్డారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, మరో అమ్మాయి మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో మట్టికింద ఉన్న మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube