హామీలు అమలు చేశాకే ఓట్లు అడగాలి.. కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఏం సాధించారని తుక్కుగూడలో కాంగ్రెస్ సభ పెడుతుందని ప్రశ్నించారు.

 Votes Should Be Asked Only After The Promises Are Implemented.. Kishan Reddy,kis-TeluguStop.com

కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.పరోక్షంగా గ్యారెంటీలు అమలు చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) చెబుతున్నారని తెలిపారు.

రైతుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.దేశంలో ఎక్కడా కరెంట్ కోతలు లేవన్న ఆయన కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు మొదలు అయ్యాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఇచ్చిన హామీలు అమలు చేశాకే ప్రజలను ఓట్లు అడగాలని తెలిపారు.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల కంటే ఎక్కువ గెలవదన్న కిషన్ రెడ్డి కర్ణాటకలో కూడా బీజేపీ( BJP ) ఎక్కువ సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube