తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్( News Reader Shanthi Swaroop ) కన్నుమూశారు.హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

 First Telugu News Reader Shantiswaroop Passed Away Details, Shanthi Swaroop, Doo-TeluguStop.com

రెండు రోజుల క్రితం గుండెపోటు ( Heart Attack ) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శాంతిస్వరూప్ కన్నుమూశారు.అయితే 1983 నవంబర్ లో దూరదర్శన్ ఛానెల్ లో( Doordarshan ) శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు.సుదీర్ఘ కాలం దూరదర్శన్ లో శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.2011లో పదవి విరమణ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube