రైతులకు కేసీఆర్ భరోసా.. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటల పరిశీలన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) పర్యటించనున్నారు.ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుమ్ పూర్( Mugdhumpur ) లో పంట పొలాలను ఆయన పరిశీలించనున్నారు.తరువాత మధ్యాహ్నం 12.30 గంటల మాజీ మంత్రి గంగుల కమలాకర్( Former minister Gangula Kamalakar ) నివాసంలో కేసీఆర్ భోజనం చేయనున్నారు.మధ్యాహ్నం 2 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లికి వెళ్లనున్నారు.అక్కడ ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శించనున్న కేసీఆర్ సాయంత్రం 4 గంటలకు సిరిసిల్లలో ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు.కాగా ఈ పర్యటనలో భాగంగా నీళ్లు అందక ఎండిపోయిన పంటలను పరిశీలించి గులాబీ బాస్ కేసీఆర్ రైతులకు భరోసా కల్పించనున్నారు.

 Kcr Assures Farmers Crop Inspection In Joint Karimnagar District Today , Karimna-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube