లీగల్ నోటీసులతో కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారు.. : ఎమ్మెల్యే యెన్నం

మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) పంపిన లీగల్ నోటీసుపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.తనతో పాటు మరో ఇద్దరికి కేటీఆర్ లీగల్ నోటీసులు( Legal Notices ) పంపారని పేర్కొన్నారు.

 Congress Mla Yennam Srinivas Reddy Comments On Former Minister Ktr,congress Mla-TeluguStop.com

ఫోన్ ట్యాపింగ్ పై వరుస కథనాలు వస్తున్నాయన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy ) తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.విచారణ జరుగుతున్న సమయంలో లీగల్ నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube