ఏపీలో పెన్షన్ కష్టాలు.. వడదెబ్బతో వృద్ధురాలు మృతి

ఏపీలో పెన్షన్( Pension ) కష్టాలు కొనసాగుతున్నాయి.సచివాలయాల వద్ద బారులు తీరిన పెన్షన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Pension Problems In Ap.. Old Lady Died Of Sunburn,ap Pensions,summer,sun Stroke,-TeluguStop.com

ఎండవేడిమి తట్టుకోలేక వృద్ధులు అల్లాడుతున్నారు.ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది.

పెనమలూరు మండలం( Penamaluru Mandal )లో సచివాలయం వద్దకు పెన్షన్ కోసం వెళ్తూ వజ్రమ్మ అనే వృద్ధురాలు( Old Women ) సొమ్మసిల్లి పడిపోయింది.వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.

అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.అలాగే అమలాపురంలోనూ ఓ వృద్ధుడు పెన్షన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురయ్యాడు.

ఈ క్రమంలో పెన్షన్లను ఇంటి వద్దనే అందించాలని పలువురు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube