లిక్కర్ మనీలాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసు( Delhi Liquor Policy Case )లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ సంజయ్ సింగ్ కు ఊరట లభించింది.ఈ మేరకు ఎంపీ సంజయ్ సింగ్ కు బెయిల్( Bail ) మంజూరైంది.

 Aap Mp Sanjay Singh Gets Bail In Liquor Policy Case, Aap Mp Sanjay Singh, Delhi-TeluguStop.com

లిక్కర్ కుంభకోణం విచారణ ముగిసే వరకు సంజయ్ సింగ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ క్రమంలోనే సంజయ్ సింగ్( AAP MP Sanjay Singh ) పై ఎలాంటి ఆంక్షలు వద్దన్న అత్యున్నత న్యాయస్థానం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని తెలిపింది.

కాగా లిక్కర్ స్కాం కేసులో అక్టోబర్ 4, 2023 లో సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube