ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనకు తొమ్మిదో సారి నోటీసులు జారీ చేశారు.

 Ed Notices To Delhi Cm Kejriwal Once Again-TeluguStop.com

ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.గత ఐదు నెలలుగా ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే.

అయితే వివిధ కారణాలతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే.గతంలో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఈ నెల 12 తరువాత విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈడీ తొమ్మిదో సారి నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరవుతారా? లేదా ? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube