రాజన్న ఆలయ ఫెస్టివల్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించిన ఆలయ ఈఓ. డి. కృష్ణ ప్రసాద్

రాజన్న ఆలయం( Vemulawada Rajanna Temple )లో వైభవంగా నిర్వహించిన మహాశివరాత్రి ( Maha Shivratri )జాతర విజయవంతం కు కృషిచేసిన ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ ఈరోజు రాజన్నలయ చైర్మన్ గెస్ట్ హౌస్ నందు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

 The Eo Of The Temple Honored The Members Of The Rajanna Temple Festival Committe-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచారి అప్పాల భీమా శంకర్,ఏ ఈఓ లు జయకుమారి, బి.

శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు, ఈఓ సిసి ఎడ్ల శివ సాయి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube