Harish Rao : కాషాయ పేపర్ పై మోదీకి లవ్ లెటర్ రాశారు..: హరీశ్ రావు

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )చేసిన వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు( Harish Rao ) ప్రశ్నించారు.కాషాయ పేపర్ పై ప్రధాని మోదీకి( Prime Minister Modi ) లవ్ లెటర్ రాశారని ఎద్దేవా చేశారు, ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు.

 He Wrote A Love Letter To Modi On Saffron Paper Harish Rao-TeluguStop.com

మోదీ మళ్లీ ప్రధాని కావాలని సీఎం కోరినట్లుందని పేర్కొన్నారు.ప్రధాని ఆశీర్వాదం ఉండాలని రేవంత్ రెడ్డి అడగడం, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి తేల్చారని విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రధాని కాలేరని రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube