Nandyala : నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

నంద్యాల( Nandyala ) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.అదుపుతప్పిన ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

 Five People Died In Road Accident In Nandyala District-TeluguStop.com

ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని తెలుస్తోంది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube