Achchennaidu : ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలి.. అచ్చెన్నాయుడు లేఖ

ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) కు టీడీపీ నేత అచ్చెన్నాయుడు( Achchennaidu ) బహిరంగ లేఖ రాశారు.రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు చనిపోతున్నారని తెలిపారు.

 All People Should Be Provided With Safe Water Achchennaidus Letter-TeluguStop.com

గుంటూరులో కలుషిత నీటి వలన డయేరియా, కలరా కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

అదేవిధంగా ప్రజలు అందరికీ సురక్షిత నీరు అందించాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube