Vasantha Krishna Prasad : టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..!!

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్( Mylavaram MLA Vasantha Krishnaprasad ) టీడీపీలో చేరారు.పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ( TDP ) తీర్థం పుచ్చుకున్నారు.

 Vasantha Krishna Prasad : టీడీపీలోకి చేరిన ఎమ-TeluguStop.com

ఈ క్రమంలో వసంత కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు వస్తాయని ఆరోపించారు.

మైలవరం టికెట్( Mylavaram Ticket ) ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని ఆరోపణలు చేశారు.అలాగే టీడీపీ నేత దేవినేని ఉమ( Devineni Uma )తో వ్యక్తిగత ద్వేషాలు లేవన్న వసంత కృష్ణప్రసాద్ ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube