నూతన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ పిఏలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండలం నారాయణపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని గురువారం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిఏలు కుంభాల మహేందర్ రెడ్డి( Kumbhala Mahender Reddy ), ధన్ రాజు లు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

 Former Minister And Current Mla Ktr Pa Visited The New Hanuman Temple-TeluguStop.com

వారితోపాటు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నందికిషన్ ( Nandi kishan )ఉన్నారు.

ఆలయ ప్రతిష్ట వేడుక సందర్భంగా దర్శనం చేసుకున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube