రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ( Yellareddypet )మండలం నారాయణపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని గురువారం సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిఏలు కుంభాల మహేందర్ రెడ్డి( Kumbhala Mahender Reddy ), ధన్ రాజు లు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వారితోపాటు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నందికిషన్ ( Nandi kishan )ఉన్నారు.
ఆలయ ప్రతిష్ట వేడుక సందర్భంగా దర్శనం చేసుకున్నారు