కాంగ్రెస్ పై బీజేపీ నాయకురాలు డీకే అరుణ( DK Aruna ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
బీజేపీ – బీఆర్ఎస్ పొత్తు అంటూ పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ( Congress, BRS )మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమనేది కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు.అలాగే తెలంగాణలో ఆరు గ్యారెంటీలను( Six guarantees ) అమలు చేయడం కూడా కల్లేనని విమర్శించారు.