MLA Palla Rajeshwar Reddy : ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదు..: ఎమ్మెల్యే పల్లా

తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగుతల్లి విగ్రహాన్నే పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ప్రతిపాదన వద్దని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) అన్నారు.

 Governments Idea Is Not Reasonable Mla Palla-TeluguStop.com

తెలంగాణ సమాజాన్ని కించపరచవద్దని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ ఆలోచన సమంజసం కాదని పల్లా పేర్కొన్నారు.

తెలుగు తల్లి విగ్రహానికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే యోచనను మానుకోవాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube