మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టెస్ట్..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ రెసిస్టివిట్ టెస్ట్ జరుగుతోంది.ఈ మేరకు ఓ ప్రైవేట్ సంస్థతో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పరీక్షలు చేయిస్తుంది.

 Electrical Resistivity Test In The Collapsed Area Of ​​medigadda Barrage Pil-TeluguStop.com

మేడిగడ్డ బ్యారేజ్ అనంతరం సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు కూడా ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టెస్టుతో బ్యారేజీ బ్లాకుల్లో కుంగుబాటుకు కారణాలు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube