ఢిల్లీలో రెండో రోజు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు.రెండో రోజు పర్యటనలో భాగంగా విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.

 Cm Revanth Reddy On Second Day Visit To Delhi..!!-TeluguStop.com

ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు యూపీఎస్సీ ఛైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పురి, గజేంద్ర సింగ్ షెకావత్ తో విడివిడిగా భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఐపీఎస్ ల కేటాయింపు, ఆస్తుల విభజనకు సహకరించాలని అమిత్ షాను కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube