తెలంగాణలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం గ్యారెంటీల పథకం అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ మేరకు ప్రజాపాలన సభలకు ప్రజలు బారులు తీరారు.

 Acceptance Of Public Administration Applications Has Started In Telangana-TeluguStop.com

అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో క్యూ లైన్లలో నిల్చుని దరఖాస్తులను సమర్పిస్తున్నారు.కాగా వంద రోజుల్లోపు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా పాలన సభలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.కాగా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టి నుంచి జనవరి 6 వ తేదీ వరకు కొనసాగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube