పోలింగ్ కేంద్రం వద్ద సెంట్రల్ ఫోర్స్ ఉండాలి..: రాజాసింగ్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు.ఈ మేరకు రాజాసింగ్ ఆయనకు వినతిపత్రం అందజేశారు.

 There Should Be A Central Force At The Polling Station..: Raja Singh-TeluguStop.com

గోషామహల్ నియోజకవర్గంలో పలు బూత్ లలో గతంలో లాగా రిగ్గింగ్ జరగకుండా చూడాలని వినతిపత్రంలో రాజాసింగ్ పేర్కొన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సీసీ టీవీ, సెంట్రల్ ఫోర్స్ ను ఉంచాలని విన్నవించారు.

బూత్ లోకి ఎవరు వచ్చినా ఐడీ కార్డ్ చూపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఎంఐఎం, బీఆర్ఎస్ వాళ్లు గోషామహల్ లో గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube