వెన్నుపోటు పొడవడంలో పురంధేశ్వరి తరువాతే చంద్రబాబు..: మంత్రి రోజా

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పురంధేశ్వరికి పదవులే ముఖ్యమని విమర్శించారు.

 Chandrababu Is Next To Purandheswari In The Backlash..: Minister Roja-TeluguStop.com

తన కేసులు త్వరగా తేల్చండని జగన్ స్వయంగా పిటిషన్ వేసుకున్నారన్న మంత్రి రోజా కోర్టు స్టేలతో ఉన్న చంద్రబాబుపై పురంధేశ్వరి సీబీఐకి లేఖ రాయాలని తెలిపారు.పురంధేశ్వరికి ఓ నియోజకవర్గం లేదు, ఓట్లు వేసే వారు లేరని చెప్పారు.

వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన వారు పురంధేశ్వరి అని ఎద్దేవా చేశారని సమాచారం.గతంలో సీఎం సీటు కోసం చంద్రబాబుతో పురంధేశ్వరి పోటీ పడలేదా అని ప్రశ్నించారు.

బావ కళ్లల్లో ఆనందం కోసం ఆయన ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్నారన్నారు.ఎన్టీఆర్ కుమార్తె అని పార్టీలు మారి పదవులు పొందారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube