చంద్రబాబుపై మరో కేసు నమోదు

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది.టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

 Another Case Registered Against Chandrababu-TeluguStop.com

ఈ మేరకు ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది.కేసులో ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని, ఏ4గా దేవినేని ఉమను పేర్కొంది.

ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని ఏపీఎండీసీ తన ఫిర్యాదులో ఆరోపించింది.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో చంద్రబాబు ఇటీవలే జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే.

ఆయనపై ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం కేసు వంటి పలు కేసులు నమోదు కాగా… తాజాగా ఇసుక అక్రమాలపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube