విజయవాడ దుర్గమ్మ సన్నిధికి ఏపీ గవర్నర్ ..!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు.ఈ క్రమంలో సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

 Ap Governor In Presence Of Vijayawada Durgamma ..!-TeluguStop.com

ఈ మేరకు కనకదుర్గ అమ్మవారికి గవర్నర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.తరువాత అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు.కాగా దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి మస్తాబైన సంగతి తెలిసిందే.

తొలిరోజు ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube