కెసిఆర్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో కెసిఆర్( CM KCR ) సభ ఈ నెల 17న సిరిసిల్లలో జరగనున్నందున సభకు పెద్ద ఎత్తున తరలివెల్లి విజయవంతం చేసేందుకు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణ హరి ( Krishna Hari )మాట్లాడుతూ ఈనెల 17న సిరిసిల్లలో జరిగే కెసిఆర్ సభకు గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని, అందుకు పార్టీ కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంతో పని చేసి సభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

 Kcr Should Come To The Assembly In A Big Way-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ప్యాక్్స చైర్మన్ కృష్ణారెడ్డి( Krishna Reddy ), ఏఎంసి చైర్మన్ ఎలుసాని మోహన్, నాయకులు మల్లారెడ్డి, అందె శుభాష్, పిల్లి కిషన్, దేవరాజు, కోరుట్లపేట గ్రామ శాఖ అధ్యక్షుడు లోకుర్తి బాలమల్లు, ఎంపీటీసీ సభ్యుడు మధు, ఉపసర్పంచ్ కరుణాకర్ రావు, రైతుబంధు సమితి అధ్యక్షుడు రఘునందన్ రావు, ఏఎంసి డైరెక్టర్ ప్రతాపరెడ్డి, బాల్ రెడ్డి, దేవరాజు, సురభి కాంతారావు , గంట విశ్వనాథం, గంట రామాగౌడ్, గంట రాజం, గంట శ్రీనివాస్ గౌడ్, శివశంకర్, ప్రభాకర్, సమద్, శ్రావణ్, సాయి, శివారెడ్డి, సంతోష్, అరవింద్, లోకుర్తి రవి, ప్రశాంత్, హైమద్, తిరుపతి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube