మృతుని కుటుంబాన్ని పరామర్శించిన KK మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్( Ambedkar Nagar ) కు చెందిన అంగురి కాంతయ్య అనారోగ్యంతో మరణించగా బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన కాంగ్రెస్ పార్టీ ( Congress party )సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి.కుటుంబానికి అండగా ఉంటామని ధీమా కల్పించారు.

 మృతుని కుటుంబాన్ని పరామర్శిం-TeluguStop.com

ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాడి రామ్ రెడ్డి, గంట అంజయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట రాజు కుమార్ ఎల్లారెడ్డిపేట అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అంతర్పుల ఎల్లయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube