తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి..

తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందించారు.ఆలయం వెలుపల భాను ప్రకాష్ మాట్లాడుతూ తిరుమల భద్రత విభాగం విఫలమైందన్నారు.

 Bjp Leader Bhanu Prakash Reddy Darshans Tirumala, Bjp ,bhanu Prakash Reddy, Dars-TeluguStop.com

15 రోజుల లో హెల్త్ ఆఫీసర్ కారును, శ్రీవారి ధర్మ రథం బస్సు దొంగతనానికి గురైన భద్రత అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తిరుమలలో సీసీ కెమెరాలన్నీగా ఉన్న దొంగలను ఇంతవరకు పట్టుకోక పోవడం శ్రీవారి భద్రత విభాగం విఫలమే అన్నారు.టీటీడీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం భద్రతను కోరాలని భాను ప్రకాష్ రెడ్డి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube