లోక్ అదాలత్ లో 637 కేసుల పరిష్కారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజీ మార్గాన కేసులను పరిష్కరించడానికి సెప్టెంబరు 9వ తేదీన నిర్వహించిన జాతీయ మెగా లోక్‌ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో

 637 Cases Solved In Lok Adalat-TeluguStop.com

637 కేసులు పరిష్కరించడం జరిగిందని, గతంలో ఎప్పుడు లేని విధంగా కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి ప్రశంశ పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీ చంద్రయ్య, సి ఎం ఎస్ ఎస్.

ఐ శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube