రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్య..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 A Young Man Was Brutally Murdered In Rajanna Sirisilla District , Rajanna Sirisi-TeluguStop.com

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన పడిగేలా నరేష్ (25)( Naresh ) అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది.ఘటన స్థలానికి చేరుకున్న సిఐ కిరణ్ కుమార్ ( CI Kiran Kumar )కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube