కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలి..: అమిత్ షా

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు గోస -బీజేపీ భరోసా బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.

 Kcr Government Should Be Supported..: Amit Shah-TeluguStop.com

కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న అమిత్ షా కేంద్రంలోనూ మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు.

తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయన్న అమిత్ షా కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని పేర్కొన్నారు.కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని విమర్శించారు.

ఉద్యమకారుల ఆకాంక్షలను సైతం కేసీఆర్ నీరు గార్చారని అమిత్ షా మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube