నిజామాబాద్ జిల్లా అర్సపల్లిలో విషాదం నెలకొంది.ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాలికను యువకుడు పరిచయం చేసుకున్నాడని తెలుస్తోంది.అయితే సదరు యువకుడు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు విద్యార్థిని లేఖ రాసింది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థిని బలవన్మరణంతో అర్సపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.







