భద్రాద్రి జిల్లా మణుగూరులో భూ ప్రకంపనలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూకంప కేంద్రం ఉన్న సంగతి తెలిసిందే.

 Earthquake In Bhadradri District Manuguru-TeluguStop.com

ఈ క్రమంలో మణుగూరులో తెల్లవారుజామున భూమి కంపించిందని తెలుస్తోంది.

మండలంలోని రాజుపేట, విఠల్ రావు నగర్, బాపనగుంట, శివలింగాపురం గ్రామాల్లో ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది.

ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.అయితే మణుగూరులో ఈనెలలో భూమి కంపించడం రెండోసారి కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube