త్వరలో ప్రజాకోర్టు కార్యక్రమం..: పవన్ కల్యాణ్

ఏపీలో త్వరలోనే ప్రజాకోర్టు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.తప్పు చేసే వారికి ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద శిక్ష పడాలని ప్రశ్నించారు.

 Public Court Program Soon..: Pawan Kalyan-TeluguStop.com

రాజ్యాంగం ఉల్లంఘన ఎలా జరుగుతుందనే దానిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జనసేనాని తెలిపారు.తప్పు జరిగినప్పుడు ప్రతి ఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తప్పును ప్రతిఘటించాలని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలన్నారు.మహిళలపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

అధికారంలోకి వస్తే మహిళలు, పిల్లలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube