పార్వతీపురం మన్యం జిల్లా: అంతర్రాష్ట్ర రహదారి పై ఉన్న భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకులు వినూత్న నిరసన.పార్వతీపురం – రాయిఘడ జాతీయ రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు.
తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గుంతల్లో కొమరాడ వద్ద ఈత కొడుతూ నిరసన వ్యక్తం.తేలికపాటి వర్షానికె గుంతల్లో నీరు ఏర్పడి చేరువులను తలపిస్తున్నాయని ఆందోళన.విధ్యార్ధులు, వాహనదారులు రోడ్డు దుస్థితి కారణంగా అవస్థలు పడుతున్నారని ఆవేదన.