రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది..: దేవినేని

రైతులను ప్రభుత్వం మోసం చేయడం ఒక్క ఏపీలోనే కనిపిస్తోందని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.టీడీపీ హయాంలో జల వనరుల శాఖలో రూ.68 వేల కోట్ల పనులు చేస్తే వైసీపీ హయాంలో రూ.28 వేల కోట్ల పనులు చేశారన్నారు.ఆందోళన చేస్తేనే రైతులకు, కౌలు రైతులకు డబ్బు ఇస్తున్నారని తెలిపారు.సీఆర్డీఏ ప్రణాళిక ప్రకారం రాజధాని నిర్మాణం జరగాలని పేర్కొన్నారు.అమరావతిలో పేదలకు టిడ్కో ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.తమ అపార్ట్ మెంట్ లోనే 32 దొంగ ఓట్లు వచ్చాయన్న దేవినేని అపార్ట్ మెంట్ లో లేని వారికి కూడా ఓటు కార్డులు పంపారని చెప్పారు.

 Farmers Are Being Cheated By The Ycp Government..: Devineni-TeluguStop.com

ఓట్ల చేరికలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube