యమున మహోగ్రరూపంతో ఢిల్లీ అల్లకల్లోలం

యమునా నదీ మహోగ్రరూపం దాల్చడంతో ఢిల్లీ అల్లకల్లోలంగా మారింది.ఓ వైపు భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతోన్న ఢిల్లీ వాసులకు తాగునీటి సమస్య కూడా మొదలైంది.

 Delhi Riots With Yamuna River-TeluguStop.com

వరదలు ముంచెత్తడంతో మూడు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు మూతపడ్డాయి.దీంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో వజీరాబాద్ వాటర్ ప్లాంట్ ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించారు.మరోవైపు ఇవాళ సాయంత్రానికి యమునా నది వరద మరింత తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube