విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కి మహిళ వాలంటీర్ల నిరసన సెగ.పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టిన మహిళా వాలంటీర్లు.
చిత్రపటాన్ని కాల్చి బూడిద చేసిన మహిళా వాలంటరీలు.
వాలంటరీ వ్యవస్థను దూషించిన పవన్ వాలంటరీ లోకానికి క్షమాపణ చెప్పాలి.
వాలంటరీ వ్యవస్థ జోలికొస్తే తాటతీస్తామన్న మహిళా వాలంటీర్లు.వాలంటీర్లు చేసిన నిరసనకు మద్దతు తెలిపిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి.







