రంగారెడ్డి జిల్లా మైలార్‎దేవ్‎పల్లిలో నవ వధువు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది.మైలార్‎దేవ్‎పల్లిలో నవ వధువు బలవన్మరణం చెందింది.

 New Bride Commits Suicide In Rangareddy District Mylardevpally-TeluguStop.com

అత్తింటి వేధింపులు తాళలేక ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని వధువు కవిత ఆత్మహత్యకు పాల్పడింది.ఏడు నెలల క్రితం శేఖర్ అనే వ్యక్తితో కవితకు వివాహం అయింది.

పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారని తెలుస్తోంది.భర్తతో పాటు అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని సమాచారం.

రంగంలోకి దిగిన మైలార్‎దేవ్‎పల్లి పోలీసులు నలుగురిపై 304 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube