మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి - ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ

రాజన్న సిరిసిల్ల జిల్లా : మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు.

 Former Prime Minister Pv Narasimha Rao Jayanti Ellareddypet Mandal Congress Comm-TeluguStop.com

బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా, మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి,నాయకులు గంట బుచ్చ గౌడ్, తిరుపతి గౌడ్ ,కోనేటి పోచయ్య ,లక్ష్మీ నరసయ్య ,చెన్ని బాబు, తిరుపతి ,రమేష్, గుండాడి రామ్ రెడ్డి , బిపేట రాజు ,రమేష్, అంగూరి బాబు, రవి, తిరుపతిరెడ్డి,ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube