తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.ఈ క్రమంలో రేపు సాయంత్రం రాష్ట్ర నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

 A Call From The Top To Telangana Congress Leaders-TeluguStop.com

పలువురు సీనియర్ నాయకులతో పాటు ఖమ్మం మరియు మహబూబ్ నగర్ జిల్లాల ముఖ్యనేతలకు పిలుపు వచ్చిందని తెలుస్తోంది.కాగా సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భేటీ కానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ నేతలకు ఆహ్వానం అందిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube