టీడీపీ పోలవరాన్ని నాశనం చేసింది.. మంత్రి అంబటి

చంద్రబాబు తప్పిదాల వలనే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.పోలవరంలో చంద్రబాబు హయాంలోనే తప్పిదాలు జరిగాయని చెప్పారు.

 Tdp Destroyed Polavaram.. Minister Ambati-TeluguStop.com

అప్పుడు జరిగిన తప్పిదాలను తాము సరి చేస్తున్నామని మంత్రి అంబటి తెలిపారు.డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల రూ.2020 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆయన టీడీపీ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోయాయని మండిపడ్డారు.టీడీపీ పోలవరాన్ని సర్వనాశనం చేసిందన్నారు.అయితే సీఎం జగన్ చొరవతో రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు.అదేవిధంగా కాఫర్ డ్యామ్, స్పిల్ వే పూర్తి చేసిన జగన్ దేనని చెప్పారు.గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదన్న మంత్రి అంబటి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పం, చంద్రగిరికి ఏం చేశారని ప్రశ్నించారు.

కుప్పంను అభివృద్ధి చేయని వ్యక్తికి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube