తహశీల్దార్, పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన మంత్రులు పువ్వాడ, మైమూద్ అలీ

నూతనంగా నిర్మించిన ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయం భావనలను రాష్ట్ర హోం శాఖ మంత్రి మైమూద్ అలీ , రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శనివారం మంత్రులు లాంఛనంగా ప్రారంభించి సబ్ ఇన్స్పెక్టర్ మాచినేని రవి, తహశీల్దార్ నర్సింహ రావు లను సీట్ లో కూర్చోబెట్టారు.

 Ministers Mahmood Ali Puvvada Ajay Kumar Inagurated Tahasildar Police Station, M-TeluguStop.com

రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో తహశీల్దార్ భావనలు నిర్మించి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించుకోవడం పట్ల మంత్రి మైమూద్ అలీ గారు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే నూతన మండలాలు, నూతన గ్రామాలు ఎర్పాటు చేసుకుని తమ గ్రామాలను తామే పలించుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరుగుతుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube