టీఎస్ గవర్నర్ ను కలిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు..!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు కలిశారు.వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.

 Ghmc Corporators Who Met Ts Governor..!-TeluguStop.com

అదేవిధంగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube