కోణార్క్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి సమీపంలో నిలిచిపోయింది.
ఈ క్రమంలో రైలులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విజయవాడ నుంచి మరో ఇంజిన్ ను రప్పించి కోణార్క్ ఎక్స్ప్రెస్లో పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కాగా ముంబై నుంచి ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది.