రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. మంత్రి గంగుల

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.కరీంనగర్ రూరల్ మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడారు.

 The Government Will Stand By The Farmers.. Minister Gangula-TeluguStop.com

రైతులు అధైర్య పడొద్దన్న మంత్రి గంగుల ఆందోళన వద్దని పేర్కొన్నారు.పంట కోయకముందే నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు.

ఇంతటి పంట నష్టం ఎప్పుడూ జరగలేదన్నారు.అకాల వర్షాలకు గతంలో 10 నుంచి 30 శాతం వరకే నష్టం జరిగిందని పేర్కొన్నారు.

కానీ ఈసారి 100కు వందశాతం పంటనష్టం వాటిల్లిందని తెలిపారు.పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube