కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.చిట్టిగూడూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
దీంతో అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.







