విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐకు రేపటి వరకే గడువు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఈఓఐ సమర్పించేందుకు రేపటి వరకే గడువు మిగిలి ఉంది.

 Deadline For Visakha Steel Plant Eoi Is Till Tomorrow-TeluguStop.com

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) జారీ చేసిన నోటీసులకు 22 కంపెనీలు స్పందించాయి.ఈఓఐ సమర్పించిన కంపెనీల్లో ఎనిమిది అంతర్జాతీయ సంస్థలు ఉండగా.

దేశాల జాబితాలో యుక్రెయిన్ కంపెనీ కూడా ఉంది.మరోవైపు స్టీల్ ప్లాంట్ పై ఆసక్తి కనబరిచిన తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ ఇంకా ఈవోఐ సమర్పించలేదు.

అయితే తెలంగాణ ప్రభుత్వం వినతి మేరకే ఆర్ఐఎన్ఎల్ గడువును ఐదు రోజులపాటు పెంచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube